“వందే భారత్ ట్రైన్కు బాంబు బెదిరింపు 😱”
“వందే భారత్ ట్రైన్కు బాంబు బెదిరింపు లేఖతో దక్షిణ మధ్య రైల్వేలో అలర్ట్ ప్రకటించారు.
ఒక అజ్ఞాత వ్యక్తి పంపిన లేఖలో
వందే భారత్ రైళ్లను పేల్చేస్తామని హెచ్చరిక వచ్చింది.
దీంతో వెంటనే RPF మరియు స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు.
స్టేషన్లు, రైళ్లలో కఠిన తనిఖీలు ప్రారంభించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే ప్రస్తుతం ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు.”
